Featured News

జేఈఈ మెయిన్‌ షెడ్యూల్‌ విడుదల

న్యూఢల్లీి(జనంసాక్షి):జేఈఈ మెయిన్‌ పరీక్షకు సన్నద్ధమవుతోన్న లక్షలాది మంది విద్యార్థులకు ఎన్‌టీఏ కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. రెండు సెషన్లలో నిర్వహించే ఈ కంప్యూటర్‌ ఆధారిత పరీక్షకు సంబంధించి ఆదివారం …

రష్యా ఆయిల్‌ కొనుగోళ్లను భారత్‌ ఆపేయబోతోంది

` మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ట్రంప్‌ వాషింగ్టన్‌(జనంసాక్షి):రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేసేందుకు భారత్‌ అంగీకరించిందని, ఈ మేరకు తన స్నేహితుడు, ఆ దేశ ప్రధాని …

సొంత నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డపేరు తేవొద్దు

` విధి నిర్వహణలో అలసత్వం సరికాదు ` పథకాల పనుల అమల్లో నిర్లక్ష్యాన్ని సహించం ` అధికారులకు సీఎం రేవంత్‌ రెడ్డి హెచ్చరిక హైదరాబాద్‌(జనంసాక్షి):సొంత నిర్ణయాలను పక్కన …

తల్లిదండ్రులను సాదకపోతే జీతం కట్‌

త్వరలోనే దీనిపై చట్టం తీసుకొస్తాం ఉద్యోగుల జీతాల్లో కోత విధించి తల్లిదంద్రులకు అందజేస్తాం గ్రూప్‌`2 అభ్యర్థులకు ఉద్యోగ పత్రాలు అందజేసిన సీఎం రేవంత్‌ తల్లుల కన్నీళ్లు తుడిచే …

ఛత్తీస్‌గఢ్‌ సీఎం ఎదుట ఆయుధంతో లొంగిపోయిన ఆశన్న

` ఆయనతో పాటు 208మంది సభ్యులు కూడా.. ` భారీగా ఆయుధాలు అప్పగింత ` పునరావాసానికి ఏర్పాట్లు చేస్తామన్న ముఖ్యమంత్రి ` మావోయిస్టు చరిత్రలో ఇదే అతిపెద్ద …

కేంద్ర సర్కారుకు వ్యతిరేకంగానే ఈ బంద్‌

` బీసీ బిల్లును అడ్డుకున్న పాపం బీజేపీదే ` దమ్ముంటే అఖిలపక్షాన్ని ఢల్లీికి తీసుకెళ్లాలి ` డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క డిమాండ్‌ ఖమ్మం,అక్టోబర్‌17(జనంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ …

కొనసాగుతున్న ఉద్రిక్తతలు

` పాక్‌- ఆఫ్ఘన్‌ సరిహద్దు ఘర్షణల్లో పలువురు మృతి ఇస్లామాబాద్‌(జనంసాక్షి): పాకిస్తాన్‌- ఆఫ్ఘనిస్తాన్‌ సరిహద్దుల్లో ఘర్షణలు కొనసాగుతున్నాయి. తాజాగా ఆఫ్ఘనిస్తాన్‌ దళాలు, స్థానిక ఉగ్రవాదులు సరిహద్దు వెంబడి …

ఆయుధాన్ని అందించి లొంగిపోయిన మల్లోజుల

` మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నీవీస్‌ సమక్షంలో జనజీవన స్రవంతిలోకి ` ఆరు కోట్ల రివార్డు అందజేత ` ఆయనతో పాటు మరో 61 మంది సభ్యులు …

జూబ్లీహిల్స్‌ బీజేపీ అభ్యర్థిగా దీపక్‌ రెడ్డి

` ఖరారు చేసిన అధిష్టానం హైదరాబాద్‌(జనంసాక్షి):జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ ఉప ఎన్నికకు అభ్యర్థిని భాజపా ప్రకటించింది. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక వేళ.. బీజేపీ అభ్యర్థిని ఆ పార్టీ అగ్రనాయకత్వం …

మంత్రి శ్రీధర్‌ బాబుకు అరుదైన గౌరవం

` ఆస్‌ బయోటెక్‌ సదస్సుకు ఆహ్వానం ` లైఫ్‌ సైన్సెస్‌ రంగం సాధించిన పురోగతిపై కీలకోపన్యాసం ` భారత్‌లో ఘనత దక్కించుకున్న తొలి మంత్రి హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ ఐటీ, …