Featured News

ఓటెత్తిన పల్లెలు

` తొలి విడతలో పంచాయితీ ఎన్నికల్లో భారీగా తరలివచ్చి ఓటేసిన గ్రామీణం ` 84.28 శాతం పోలింగ్‌ నమోదు ` యాదాద్రి జిల్లాలో అత్యధికంగా 92.88% ` …

భారత్‌ ఊహల్లో తేలొద్దు

` వారు ఎలాంటి దాడి చేసినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం ` అత్యుత్సాహం ప్రదర్శిస్తే తీవ్ర పరిణామాలు ` సీడీఎఫ్‌గా బాధ్యత స్వీకరణ అనంతరం మునీర్‌ ప్రసంగం …

బియ్యంపై బాదుడు!

` భారత్‌పై మళ్లీ సుంకాలకు ట్రంప్‌ రెడీ? న్యూయార్క్‌(జనంసాక్షి):ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత్‌- అమెరికా చర్చలకు సిద్ధమవుతుండగా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్‌ నుంచి …

వ్యవస్థలను మెరుగుపర్చేందుకే నిబంధనలు

` ప్రజలను వేధించడానికి కాదు: ఇండిగో సంక్షోభంపై మోదీ ` ఎంత పెద్ద సంస్థ అయినా సహించేది లేదు ` ఇండిగోకు కేంద్రం స్ట్రాంగ్‌ మెసేజ్‌ ` …

గాడినపడుతున్న ఇండిగో

` సర్వీసులు సాధారణ స్థితికి ` సీఈఓ వీడియో సందేశం న్యూఢల్లీి(జనంసాక్షి):దేశీయ విమానయాన సంస్థ ఇండిగో కొన్ని రోజులుగా సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ …

ఎస్‌ఐఆర్‌.. రైట్‌ రైట్‌

` ప్రక్రియ కొనసాగాల్సిందే ` రాష్ట్రాలకు స్పష్టం చేసిన సుప్రీంకోర్టు హైదరాబాద్‌(జనంసాక్షి):ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను పశ్చిమబెంగాల్‌ వంటి రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆ సవరణను …

ఆర్‌ఎస్‌ఎస్‌ గుప్పిట్లో ఎన్నికల వ్యవస్థ

` ఈసీని బీజేపీ కబ్జాచేసింది ` లోక్‌సభలో ఎన్నికల సంస్కరణలపై జరిగిన రాహుల్‌ గాంధీ కీలక వ్యాఖ్యలు న్యూఢల్లీి(జనంసాక్షి):ఎన్నికల సంస్కరణలపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ లోక్‌సభలో …

27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు జీహెచ్‌ఎంసీలో విలీనం

– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ` జీహెచ్‌ఎంసీ విస్తరణ ప్రక్రియ పూర్తి ` నోటిఫికేషన్‌ జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్‌(జనంసాక్షి):జీహెచ్‌ఎంసీ విస్తరణ ప్రక్రియ పూర్తి అయింది. …

స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత భూదార్‌ కార్డులు

` తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం ` భూ భారతిని సమగ్రంగా తయారు చేశాం ` ప్రజలు మెచ్చే విధంగా చట్టం: మంత్రి పొంగులేటి హైదరాబాద్‌(జనంసాక్షి):భూదార్‌ కార్డులపై …

’తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సదస్సుకు రండి..

` ప్రధాని మోడీకి సీఎం రేవంత్‌ రెడ్డి ఆహ్వానం ` రాజ్‌నాథ్‌ సహా పలువురు కేంద్రమంత్రులకూ.. ` తెలంగాణలో పలు అభివృద్ధి పనులకు సహకరించాలని ప్రధానికి విజ్ఞప్తి …