Featured News

ఆవిర్భావ వేడుకలకు అధినేత్రి

` తెలంగాణకు ముఖ్య అతిథిగా సోనియా గాంధీ! ` అవతరణ దినోత్సవానికి ‘హస్తం’ సర్కారు సమాయత్తం ` గ్రామగ్రామానా ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రణాళికలు ` ఆరు గ్యారంటీల …

తెలంగాణలో చల్లబడ్డ వాతావరణం

` వచ్చే 3 రోజులు వానలు కురిసే అవకాశం ` పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌.! హైదరాబాద్‌్‌(జనంసాక్షి): తెలంగాణలో వాతావరణం క్రమేపీ చల్లబడుతోంది. ఎండల తీవ్రత తగ్గింది. …

తెలంగాణలో వర్సిటీలలో వీసీ నియామకానికి ఈసీ గ్రీన్‌ సిగ్నల్‌

హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలోని 10 విశ్వవిద్యాలయాలకు కొత్త ఉపకులపతు(వీసీ)ల నియామకానికి ఎన్నికల కమిషన్‌ అనుమతిచ్చింది. దీంతో షెడ్యూల్‌ ప్రకారమే వీసీల నియామకం జరుగుతుందని విద్యాశాఖ కార్యదర్శి …

వడ్ల కల్లాలకాడికి పోదాం..

రైతుకు భరోసాగా నిలుద్దాం.. కాంగ్రెస్‌ సర్కారు రైతాంగ వ్యతిరేక చర్యలను ఖండిద్దాం నేడు రాష్ట్రవ్యాప్త నిరసనకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పిలుపు హైదరాబాద్‌, మే 15 (జనంసాక్షి):పార్లమెంటు …

ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోవడం ఖాయం: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: ఆరు గ్యారంటీలను అమలు చేయలేక సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మండిపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేసే …

రాయల్ బెంగాల్ టైగర్ మృతి

నెహ్రూ జూ పార్క్ లోఅరుదైన వ్యాధితో కన్నుమూసిన తెల్లపులి  హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్‌లో మంగళవారం సాయంత్రం బెంగాల్ టైగర్  మృతిచెందింది. 9 ఏళ్ల వయస్సు ఉన్న …

పార్లమెంట్ ఎన్నికలలో 10 నుంచి 14 స్థానాలు గెలుస్తాం గాదరి కిషోర్ వి చిల్లర మాటలు

నల్గొండటౌన్, మే 15(జనంసాక్షి) పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 10 నుంచి 14స్థానాల్లో విజయం సాధిస్తామని నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి ధీమా వ్యక్తం …

మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన పెద్ది

దేవరుప్పుల, మే 15(జనం సాక్షి): దేవరుప్పుల మండలకేంద్రానికి చెందిన గోలి కృష్ణారెడ్డి తండ్రి రాజిరెడ్డి(75)ఉదయం తెల్లవారు జామున మరణించగా వారి ఇంటికి వెళ్ళి రాజిరెడ్డి పార్థివ దేహాన్ని …

గెట్ ఔట్ అంటూ అవమానం… ఆర్పి ఉద్యోగి రాజీనామా..

ఆర్మూర్, మే 15 ( జనం సాక్షి): మహిళ ఉద్యోగితో ఎమ్మెల్యే పైడి రాకేష్ దురుసు వ్యాఖ్యలు లోక్ సభ ఎన్నికల దృష్ట్యా విధులు నిర్వహించిన ఓ …

గెట్ ఔట్ అంటూ అవమానం… ఆర్పి ఉద్యోగి రాజీనామా..

      ఆర్మూర్, మే 15 ( జనం సాక్షి): – మహిళ ఉద్యోగితో ఎమ్మెల్యే పైడి రాకేష్ దురుసు వ్యాఖ్యలు. లోక్ సభ ఎన్నికల …