మండలం చిన్నగన్పూర్ శివారులో బుధవారం రాత్రి ఓ జోగిని మహిళ బైండ్ల గౌరీ గౌరమ్మ (47) అనుమానాస్పరస్థితిలో మృతి చెందింది. గురువారం తెల్లవారుజామున జాగింగ్ చేయడానికి వెళ్లిన పిల్లలకు చిన్నాగన్పూర్ నుంచి జోగిపేట వెళ్లే రూట్లో రోడ్డు కింది భాగంలో ఒక మహిళ మృతదేహం కనిపించింది. వారు సర్పంచ్ భర్త సందీప్ కు సమాచారం ఇవ్వగా, సంఘటన స్థలికి వచ్చి మృతురాలు కుటుంబీకులకు సందీప్ సమాచారం ఇచ్చారు. కొల్చారం ఎస్సై శ్రీనివాస్ గౌడ్ సంఘటన జరిగిన చోటుకు తన సిబ్బందితో వెళ్లి పరిసర ప్రాంతాల్లో లభించిన ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ లోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా సంఘటన స్థలంలో మద్యం బాటిల్, కల్లు ప్యాకెట్లు, వాటర్ బాటిల్ లభించడంతో ఎవరో హత్య చేశారన్న అనుమానాలు ఉన్నట్లు మృతురాలు సోదరులు తెలిపారు.
Other News
- ఉపాధి హామీ కూలి మృతికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. కుటుంబాన్ని సందర్శించిన సిపిఐ నాయకులు.
- జనభాగిదారి కార్యక్రమం లో పాల్గొన్న కే.వి ప్రిన్సిపల్ ఆర్.శంకర్
- ప్రతి ఒక్కరూ దైవచించిన తో పాటు సమాజ సేవలో కృషి చేయాలి వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
- సీఎం కేసీఆర్ బహిరంగ సభను జయప్రదం చేయండిఅలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం
- ఎన్నికల ముందు ప్రజలను మోసం చేసే కార్యక్రమాలు ఆపాలి. కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు నాగశిరో
- తెలంగాణ కోటి రతనాల మగనిగా మార్చిన ఘనత కేసీఆర్ దే అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం
- సంగమేశ్వర ఎత్తిపోతల పథకంతో ఆందోల్ సస్యశ్యామలం - మంత్రి హరీష్ రావు
- అలంపూర్ అభివృద్ధి పై బిఆర్ఎస్ నాయకులు చర్చకు సిద్ధమా? బిఎస్పీ జిల్లా అధ్యక్షులు కేశవరావు
- మత్స్య ఉత్పత్తుల ఆహార విక్రయ మేళా(ఫిష్ ఫెస్టివల్) ను జయప్రదం చేయండి.
- పేదోడి బతుకు కోరే ఏకైక పార్టీ సిపిఐ పార్టీ -- జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి