ఏఎస్పీపై సస్పెన్షన్‌ ఉత్తర్వులను కొట్టివేత

న్యూఢిల్లీ: రంపచోడవరం ఏఎస్పీ నవీన్‌ కుమార్‌ కేంద్ర పరిపాలన (క్యాట్‌) కొట్టివేసింది.తూర్పుగోదావరి జిల్లా ఎస్పీపై ఆరోపణలు చేయడంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఏఎస్పీని సస్పెడ్‌ చేసిన విషయం తెలిసిందే.