డెంగ్యూతో బాలుడి మృతి

ఇబ్రహీంపట్నం:మండలంలోని బంలింతాపూర్‌లో బధ్దం రవీందర్‌ అనే తోమ్మిదేళ్ల బాలుడు డెంగ్యూతో మృతి చెందాడు. గత వారం రోజులుగా జంవరం రావటంతో హైదరాబాద్‌మ అస్పత్రిలో చికిత్స పోందుతూ మృతి చెందాడు