మంగళవారం నుంచి ప్రకాశం జిల్లాలో పీఎం ఇందిరమ్మబాట

 

ఒంగోల్‌: ఇందిరమ్మబాటలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రేపటి నుంచి మూడు రోజుల పాటు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు.