రామగుండం ఎన్టీపీసీలో సాంకేతిక లోపం

గోదావరిఖని: రామగుండం ఎన్టీపీసీ ఒకటో యూనిట్‌లో శుక్రవారం ఉదయం సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 200 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. ఉదయం కురిసిన భారీ వర్షానికి భావిస్తున్నారు. వెంటనే రంగంలోకి నిపుణులు మరమ్మతు పనులు చేపట్టారు.