శ్రీనివాసరెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు పూర్తి

హైదరాబాద్‌: ఓంఎసీ కేసు నిందితుడు బి.వి. శ్రీనివాసరెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో వాదనలు పూర్తియ్యాయి. ఈ పిటిషన్‌పై తీర్పును న్యాయస్థానం ఈ నెల 26కు వాయిదా వేసింది.