అఖిల భారత విశ్వకర్మ మహాసభ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సిం గోజు వీరాచారి

అఖిల భారత విశ్వకర్మ మహాసభ   సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సిం గోజు వీరాచారి ని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు కౌలే జగన్నాథ చారి  ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా నా నీయమ్మకానికి సహకరించిన రాష్ట్ర నాయకులకి నా యొక్క కృతజ్ఞతలు ఈరోజు నుండి సంఘ బాధ్యతలు చేపడుతూ జాతి కోసం నిరంతరం కష్టపడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను .  ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు జగన్నాథ చారి మాట్లాడుతూ విశ్వకర్మల అభివృద్ధి కోసం అఖిల భారత విశ్వకర్మ మహాసభ వేదికగా తెలంగాణలో ఉన్న విశ్వకర్మలు అందరూ ఏకమై జాతి అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు అశ్విన్ చారి , రాష్ట్ర గౌరవ అధ్యక్షులు చెన్నయ్య చారి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంకోజు లింగాచారి ,రాష్ట్ర కోశాధికారి ఆవంచి మురళి ,రాష్ట్ర సలహా దారుడు  అద్దంకి  కృష్ణమాచారి అధికార ప్రతినిధి పడాల సతీష్ చారి, ఉపాధ్యక్షులు కాసోజు శ్రీనివాస చారి ,రాష్ట్ర కార్యదర్శి వీరేష్  తదితరులు పాల్గొన్నారు