అత్యాచారంపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి

న్యూఢిల్లీ : యువతిపై సామూహిక అత్యాచారంపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని పోలీస్‌ కమిషనర్‌కు ఢిల్లీ హైకోర్టు ఆదేశం జారీచేసింది. బాధితురాలు, ఆమె స్నేహితుడికి మెరుగైన వైద్యం అందించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.