అనారోగ్యం తో బాధపడుతున్న పసివాడి చికిత్స కోసం మేము సైతం సంస్థ 20,000/- ఆర్థిక సహాయం

అనారోగ్యం తో బాధపడుతున్న పసివాడి చికిత్స కోసం మేము సైతం సంస్థ 20,000/- ఆర్థిక సహాయం

ఊరు మందమర్రి కి చెందిన బైరి రాజ్యలక్ష్మి- చంద్రశేఖర్ శేఖర్ ది నిరుపేద కుటుంబం వారి బాబుకు (5 నెలలు) ఆరోగ్యం బాగా లేక ఆసుపత్రిలో చేర్చగా ఊపిరి ప్రాబ్లం అని డాక్టర్స్ అన్నారు. మెరుగైన చికిత్స కోసం డబ్బు లేని పరిస్థితి. మేము సైతం సంస్థ ను ఆశ్రయించగా దాతల సహకారంతో 20,000/- రూ జమ చేసి ఈ రోజు బాబు కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది. అనంతం సంస్థ అధ్యక్షుడు బుబత్తుల శ్రీనివాస్ మాట్లాడుతూ..దాతలులందరికి ధన్యవాదాలు తెలిపపుతు ..నిరుపేద కుటుంబాలకు ఏ ఆపద వచ్చినా మా సంస్థ సభ్యుల సహాయంతో మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బుబత్తుల శ్రీనివాస్, కమిటీ సభ్యులు ఈర్లపాటి సోమయ్య, గోలి సత్యనారాయణ, వెల్ది సాయికృష్ణ, గున్నాల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారుమేముసైతం స్వచ్చంద సేవా సంస్థ మందమర్రి