ఆగస్టు 23న నవాజ్ షరీఫ్ పర్యటన..
ఢిల్లీ : ఆగస్టు 23వ తేదీన పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ దేశంలో పర్యటించనున్నారని పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది
ఢిల్లీ : ఆగస్టు 23వ తేదీన పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ దేశంలో పర్యటించనున్నారని పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది