ఇంజినీరింగ్‌లో మొదటి ర్యాంకు సాధించిన సాయిసందీప్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఎంసెట్‌`2013లో ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన సాయి సందీప్‌రెడ్డి ఇంజినీరింగ్‌ విభాగంలో మొదటి ర్యాంకు సాధించాడు.