ఇద్దరు ఐపీఎస్‌లకు ఉత్తర్వులు జారీ

హైదరాబాద్‌: ఇద్దరు ఐపీఎస్‌ అధికారులకు ప్రభుత్వం శుక్రవారం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. క్యార్‌ ప్రధాన కార్యాలయం సంయుక్త కమిషనర్‌గా బి. మల్లారెడ్డి, హైదరాబాద్‌ నగర సమన్వయ భద్రతా విభాగం సంయుక్త కమిషనర్‌గా సంజయ్‌కుమార్‌ జైన్‌ నియమితులయ్యారు.