ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు బిఎస్ ఎఫ్ జవాన్ల మృతి

  • 0

రాజ్యసభ: ఉదంపూర్ ఘటనపై కేంద్రహోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటన వెల్లడించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు బిఎస్ ఎఫ్ జవాన్లు మృతి చెందారని తెలిపారు. ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకరిని భద్రతాదళాలు మట్టుపెట్టాయని పేర్కొన్నారు. వీరమణం పొందిన బిఎస్ ఎఫ్ జవాన్లకు సంతాపం తెలిపారు