ఉత్తర ఢీల్లీలో భారీ అగ్నిప్రమాదం

ఢీల్లీ, జనంసాక్షి : ఉత్తర ఢీల్లీలోని జేజే కాలనీలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 20 అగ్నిమాపక శకటాలు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.