ఎన్నికల ప్రచార రథాన్ని పూజలు చేసి ప్రారంభించిన పైళ్ళ వనిత రెడ్డి..

భువనగిరి టౌన్ (జనం సాక్షి):-ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి గారి సతీమణి పైళ్ల వనిత స్వామి పచ్చల కట్ట సోమేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి ప్రచార రథాన్ని ప్రారంభించారు కార్యక్రమంలో పచ్చలకట్ట సోమేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ కాలేర్ లక్ష్మణ్ బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు మోహన్ రెడ్డి మరియు కార్యకర్తలు అందరూ కలిసి ప్రారంభించారు.