ఓటరు కార్డు కు ఆధార్ నెంబర్ అనుసంధానం

తొర్రూరు సెప్టెంబర్ 18(జనంసాక్షి ) డివిజన్ కేంద్రంలో జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో  ఆదివారం ఓటరు కార్డు కు ఆధార్ నెంబర్ అనుసంధానం ప్రక్రియ ను చేపట్టారు.బూత్ లెవల్ ఆఫీసర్ లు ఆధార్ నెంబర్ ను ఓటరులు నమోదు చేయించుకున్నారు.అయితే ఈ ప్రక్రియను ఇంటి ఇంటికి తిరిగి నమోదు చేయాలని ఉండగా, తాము ఇంటి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించడానికి వెళ్లితె   అనేక ఇబ్బందులకు గురవుతు న్నామాని  వాపోయారు. కార్యక్రమంలో బి ఎల్ ఓ లు ఏం    సుకన్య,ఎన్.గిరిజ,ఎస్.లక్ష్మి,ఎమ్ ప్రమీల,ఎమ్ డి ఫిరోజ,ఏ  శ్రావణి,డి .లక్ష్మి,,సి హెచ్ ఉషా,ఎమ్,రాం నర్సయ్య,ఎమ్ శంకర్ లు పాల్గొన్నారు.