కరాచీ అగ్ని ప్రమాదంలో 73 కి చేరిన మృతుల సంఖ్య

పాకిస్థాన్‌లోని కరాచీలో ఓవస్త్ర పరిశ్రమలోచోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదంలో మౄతుల సంఖ్య 73కి చేరింది. పలువురు క్షతగాత్రులు కరాచీలోని వివిద అసుపత్రుల్లో చికిత్స పోందుతున్నారు. ప్రమాద స్థలం వద్ద సహయక చర్యలు కోనసాగుతున్నాయి. మంగళవారం అర్ధరాత్రి కరాచీలోని హబ్‌రివర్‌ రోడ్‌లోని వస్త్ర పరిశ్రమలో మంటలు చేలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడి పరిశ్రమలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించారు.ప్రమాద సమయంలో పలువురు కార్మికులు ప్యాక్టరీలోనే చిక్కుకుపోవడంతో ప్రాణనష్టం భారీగా చోటుచేసుకుంది. ప్రాణాలు కాపాడుకునేందుకు పలువురు కార్మీకులు ప్యాక్టరీలో జరిగిన మరో అగ్నిమ్రాదంలో 25మంది కార్మికులు మృతి చెందారు. 13 మంది తీవ్రంగా గాయపడ్డాతు.