కాంగ్రెస్ పై జవదేకర్ విమర్శలు..

ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పక్షాన ప్రజలు..పార్టీలు లేవని, కాంగ్రెస్ ముందే నిర్ణయం తీసుకుని సభలో గలాభా చేస్తోందన్నారు. కేవలం జీఎస్టీ బిల్లు చర్చకు రాకుండా ఉండేందుకే కాంగ్రెస్ ఇలా వ్యవహరిస్తోందన్నారు.