కాంగ్రెస్ పై మోడీ విమర్శలు..

ఢిల్లీ : కాంగ్రెస్ వైఖరిని చూస్తుంటే ఎమర్జెన్సి రోజులు గుర్తుకు వస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కు ఫ్యామిలీ క్షేమంగా ఉండాలని కోరుకొంటోందని కానీ దేశం క్షేమంగా ఉండాలని బీజేపీ కోరుకొంటోందని వ్యాఖ్యానించారు.