కేంద్రం తెచ్చిన అగ్నిపత్ వెంటనే రద్దు చేయాలని ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ డిమాండ్

కేంద్రం తెచ్చిన అగ్నిపథ్ చట్టాన్ని రద్దు చేయాలనీ డిమాండ్ చేస్తూ ఐసీసీ మరియు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఈ దేశ యువతకు అండగా నిలుస్తూ మదన్ మోహన్  ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున  సత్యాగ్రహ దీక్ష నిర్వహించబడింది
ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తూర్పు రాజు క్రిస్టోఫర్ షరీఫ్, లింగగౌడ్ రాజేశ్వర రెడ్డి సదాశివ నగర్ మండల మాజీ కొప్షన్ మెంబర్ ఇర్షదుద్దిన్ సదాశివనగర్ మండల మాజీ మైనారిటీ సెల్ అధ్యక్షులు అన్నిఫ్, ఎంపీటీసీ శ్రీధర్ గౌడ్ గాంధారి మండల జెడ్పీటీసీ కాంటెస్ట్ సర్దార్ సింగ్ రవి నాయక్, MYF సభ్యులు కాంగ్రెస్స్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు