కేంద్ర హోం శాఖ కార్యదర్శితో గవర్నర్ భేటీ..

ఢిల్లీ : కేంద్ర హోం శాఖ కార్యదర్శితో ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ భేటీ అయ్యారు. రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితిపై నరసింహన్ చర్చిస్తున్నట్లు సమాచారం