కేంద్ర హోం శాఖ కార్యదర్శితో రాజ్ నాథ్ భేటీ..

  • 0
    Share

ఢిల్లీ : కేంద్ర హోం శాఖ కార్యదర్శితో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ భేటీ కానున్నారు. 11గంటలకు జరిగే ఈ సమావేశంలో సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాక్ చర్యలపై సమీక్షించనున్నట్లు సమాచారం.