కోడేరు న్యూస్ : – జనుంపల్లి గ్రామంలో వివాహ వేడుకకు హాజరైన మాజీ మంత్రి జూపల్లి.

కోడేరు (జనం సాక్షి)జూన్ 15 విపనగండ్ల మండలం రంగవరం గ్రామానికి చెందిన కురుమయ్య  ఆహ్వానం మేరకు కొడేర్ మండల పరిధిలోని జనుంపల్లి గ్రామంలో జరిగిన వారి కుమార్తె లావణ్య కిష్టయ్య ల వివాహ కార్యక్రమానికి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ వివాహ కార్యక్రమంలో జూపల్లి వెంట స్థానిక ప్రజా ప్రతినిదులు మరియు గ్రామ పార్టీ నాయకులు ఉన్నారు.