గవర్నర్‌ నరసింహన్‌ సోనియాతో భేటీ

ఢిల్లీ: రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ఈరోజు ఉదయం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశమయ్యారు. ఉప ఎన్నికల ఫలితాలపై సోనియాగాంధీ నరసింహన్‌ అభిప్రాయాలు తీసుకోనున్నట్లు సమాచారం. రాష్ట్ర పరిస్థితులు, ఉప ఎన్నికల ఫలితాలు, రాష్ట్ర నాయకత్వం తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

తాజావార్తలు