గాంధీ విగ్రహం ఎదుట విపక్ష ఎంపీల నిరసన..

ఢిల్లీ : వ్యాపం స్కాంను నిరసిస్తూ విపక్ష ఎంపీలు పార్లమెంట్ లోని గాంధీ విగ్రహం ఎదుట నిరసన నిర్వహించారు.