గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ ఆందోళన.

ఢిల్లీ : ఎంపీల సస్పెన్షన్ కు నిరసనగా కాంగ్రెస్ వరుసగా మూడో రోజు ఆందోళన చేపట్టింది. గాంధీ విగ్రహం వద్ద నల్ల బ్యాండ్లు కట్టుకుని సోనియా, మన్మోహన్, రాహుల్ గాంధీ ఇతర నేతలు ఆందోళన చేశారు