గాలి, శ్రీనివాసరెడ్డిల బెయిల్‌ పిటిషన్లపై విచారణ వాయిదా

హైదరాబాద్‌ : ఓఎంసీ కేసులో నిందితులు గాలి జనార్దన్‌రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డిల బెయిల్‌ పిటిషన్లపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.