గురునాథ్‌, విందూల పోలీసు కస్టడీ పెంపు

ఢల్లీి : స్పాట్‌ ఫిక్సింగ్‌కేసులో గురునాథ్‌ మయ్యప్పస్‌ సహా నలుగురికి న్యాయస్థానం పోలీసు కస్టడీ పొడిగించింది.