*గృహప్రవేశం లో పాల్గొన్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి*

పెద్దేముల్ ఆగస్టు 17 (జనం సాక్షి)
పెద్దేముల్ మండల పరిధిలోని మంబాపూర్ గ్రామంలో బుధవారం నాడు యాలటి రాములు నూతనంగా నిర్మించిన గృహప్రవేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ ద్యావరి విష్ణువర్ధన్ రెడ్డి,  సర్పంచుల సంఘం అధ్యక్షుడు బలవంత రెడ్డి, మంబాపూర్ ఎంపిటిసి యాలటి శ్రీనివాస్, ప్రకాష్, పేద్దేముల్ జితేందర్ రెడ్డి దోర, సొసైటీ డైరెక్టర్ యాలటి వెంకటయ్య, మాజీ ఉప సర్పంచ్ ఖలీల్, వార్డ్ మెంబెర్స్ మోహిద్,  కృష్ణయ, అశోక్,హర్షవర్ధన్ రెడ్డి, పుల్లప్ప,గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.*