గోపాల్ పేట్ లో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్టు*

 గోపాల్ పేట్ జనం సాక్షి న్యూస్:  జుబ్లీహిల్స్ లో ఈ నెల28న మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటన పై స్పందించడానికి వెళ్తున్న  బిజెపి నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేయడం జరిగింది. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అరవింద్ రెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు నారాయణ యాదవ్ మండల ప్రధాన కార్యదర్శి అశోక్ రెడ్డి తదితరులను  అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.