ఘనంగా గాంధీ జయంతి

రాజోలి 02 అక్టోబర్ (జనం సాక్షి)
మండల కేంద్రం అయిన రాజోలి తో పాటు ఆయా గ్రామాల్లో ఆదివారం భారత జాతి పిత గాంధీ జయంతి ని ఘనంగా నిర్వహించారు. రాజోలి లోని గాంధీ విగ్రహం కు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాన్ దొడ్డి లోని హసన్ యూత్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన దేశానికి చేసిన సేవను కొనియాడారు