చైర్ పర్సన్ పుట్ట శైలజ పరామర్శలు

చైర్ పర్సన్ పుట్ట శైలజ పరామర్శలు

జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధి ఉస్మాన్ పూర్ లో పలువురు అనారోగ్యం తో బాధపడుతుండగా వారిని మంథని మున్సిపల్ ఛైర్పర్సన్ పుట్ట శైలజ ఆదివారం పరామర్శించారు. సర్వర్ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగ వారినీ, కదిర్ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగ వారినీ, ఆఫ్రోజ్ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగ వారినీ పుట్ట శైలజ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు,నాయకులు, మైనారిటీ నాయకులు, కార్యకర్తలను పాల్గొన్నారు.