జగన్‌ ఆస్తుల అటాచ్‌మెంట్‌పై ఈడీ విచారణ ప్రారంభం

న్యూఢిల్లీ : కడప ఎంపీ వైఎస్‌ జగన్‌ ఆస్తుల అటాచ్‌మెంట్‌పై ఎప్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ న్యాయప్రాధికార సంస్థలో ఈరోజు విచారణ ప్రారంభమైంది.