జాతీయ పతకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

హైదరాబాద్: 69వ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. అంతక ముందు బాపూ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, బిజెపి నేత అమిత్ షా, కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్, కేంద్ర మంత్రులు తదితరులు పాల్గొన్నారు.