జెరిపోతుల వాగు దగ్గర మంచినీటి పైపులను పరిశీలిస్తున్న మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ మరియు పద్మపరశురాం

వనపర్తి టౌన్ : నవంబర్ 15 ( జనంసాక్షి ) వనపర్తి పట్టణంలో జెరిపోతుల వాగు దగ్గర మంచినీటి పైపులను పరిశీలిస్తున్న మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్. పద్మ పరశురాం మాట్లాడుతూ,గత మూడు సంవత్సరాల నుండి నాలుగో వార్డ్ ప్రజలు మంచినీటి సమస్య ఉండడంతో, చైర్మన్ చర్య తీసుకుని సత్వరమే పనులు పూర్తి చేయిస్తామని చెప్పడం జరిగింది. వార్డు ప్రజలు సంతోష వ్యక్తపరుస్తూ, మున్సిపల్ చైర్మన్ కు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ సిబ్బంది మరియు అధికారులు, తదితరులు పాల్గొన్నారు