టీఆర్ఎస్, టీడీపీ ఎంపీలు వైఫల్యం – యాష్కి..

ఢిల్లీ : విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను పార్లమెంట్ లో లేవనెత్తడంతో టీఆర్ఎస్, టీడీపీ ఎంపీలు విఫలం చెందారని మాజీ ఎంపీ మధుయాష్కి విమర్శించారు. కాంగ్రెస్ కు తక్కువ మంది ఎంపీలున్నా పోరాడి తెలంగాణ సాధించామని, తెలంగాణ రాష్ట్ర సమస్యలపై పోరాడడంలో టీఆర్ఎస్ వైఫల్యం చెందిందన్నారు