టీఎంసీ..యూనివర్సిటీ విద్యార్థుల మధ్య ఘర్షణ.

పశ్చిమ బెంగాల్ : తృణముల్ కాంగ్రెస్ కార్యకర్తలు, రాజ్ గంజ్ యూనివర్సీటీ విద్యార్థులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఉత్తర దినాజ్పూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి.