టెక్‌ మహీంద్రాలో మహీంద్రా సత్యం విలీనానికి ఆమోదం

హైదరాబాద్‌,(జనంసాక్షి): టెక్‌ మహీంద్రా సంస్థతో మహీంద్రా సత్యం విలీనానికి రాష్ట్ర హైకోర్టు ఆమోదం తెలిపింది.