ట్రిపుల్ ఐటీ ప్రవేశాల జాబితా 15న వెల్లడి
హైదరాబాద్:ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ప్రవేశాల జాబితాను ఈ నెల 15న విడుదలచేమనున్నారు.తొలుత నిర్ణయించిన ప్రకారం శుక్రవారం జాబితాను వెల్లడించాలి.ఈ మేరకు రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం గురువారం ఓ ప్రకటన లో విడుదలచేసింది.