డిసెంబర్ 4న కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయండి

మండల పార్టీ అధ్యక్షుడు గాజుల కోదండం*
*గోపాల్ పేట్ జనం సాక్షి నవంబర్ (29):* పాలమూరు జిల్లా కేంద్రంలో డిసెంబర్ 4న జరిగే  కేసిఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని  గోపాలపేట మండలంలోని బుద్ధారం  గ్రామ పార్టీ నాయకులను మండల అధ్యక్షుడు గాజుల కోదండం,రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు తిరుపతయ్య,జడ్పీటీసీ మందా భార్గవి కోటీశ్వర్ రెడ్డిలు కోరారు. బహిరంగ సభకు  ప్రజలు,యువకులు, రైతులు, మేధావులు, అధిక సంఖ్యలో తరలి రావాలని గ్రామంలోని ప్రజలను కోరారు. ఈకార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు  బిళ్ళకంటి రాజు,శ్రావణ్ కుమార్,హర్యానాయక్,ఆర్.వెంకటయ్య,లచ్చ గౌడ్,పానుగంటి కుర్మయ్య,అర్రు విష్ణు,సోడ వెంకటయ్య,కృష్ణయ్య,జాంప్లా నాయక్,జైపాల్ నాయక్,ఏషమోని శేఖర్,తోళ్ల రవి,వెంకటేష్,పానుగంటి ఓంకార్,బొగ్గు కుర్మయ్య,సురేష్ ,కన్వేట గోపాల్,శ్రీను తదితరులు పాల్గొన్నారు.