ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత

న్యూఢిల్లీ, ఆగస్టు 13 : స్వతంత్య్ర దినోత్సవాలకు ఉగ్రవాదుల హెచ్చరికల నేపథ్యంలో డిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తనిఖీలు ముమ్మరం చేశారు. అనువణువూ నిశితంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు పోలీసుల తనిఖీల కారణంగా పలుచోట్ల భారీగా ట్రాఫిక్‌జాంలు ఏర్పడ్డాయి.