తిరుమల శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం

తిరుపతి:తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.మంగళవారం ఉదయం భక్తులు 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు,శ్రీవారి సర్వదర్శనానికి 20గంటలు,ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5గంటల సమయం పడుతోంది.ఆలయంలో కొయిల్‌ ఆళ్యార్‌ తిరుమంజనం నిర్వహిస్తుండడంతో ఉదయం 11గంటల వరకు దర్శనం నిలిపి వేశారు.