త్వరలో గురుకుల డిగ్రీ కళాశాలలు

2

ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌

డిచ్‌పల్లి,ఆగస్టు 30, (జనంసాక్షి)  తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ప్రతి జిల్లాకు ఒక సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్‌డళిలినితీ;ఎస్‌ ప్రవీణ్‌డళిలినితీ;కుమార్‌ తెలిపారు. ఆదివారం నిజామాబాద్‌ జిల్లా డిచ్‌డళిలినితీ;పల్లి మండలం ధర్మారం(బి) గురుకుల పాఠశాల, కళాశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. గురుకుల కళాశాలల్లో ఇంటర్‌ పూర్తి చేసిన తర్వాత చాలా మంది విద్యార్థులు పేదరికంతో ఉన్నత విద్యను కొనసాగించలేకపోతున్నారని, ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రతి జిల్లాలో గురుకుల డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని చెప్పారు.