దళిత యూత్ కు రాజకీయాలకు సంబంధం లేదు
మోత్కూరు ఆగస్టు 16 జనంసాక్షి : మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో ఆగస్టు 15 న దళిత యూత్ అసోసియేషన్ నూతన కమిటీని ఎన్నుకున్న సందర్భంలో కొన్ని పత్రిక మద్యమాలల్లో తన ఎన్నికకు సహకరించినందుకు గాను ధన్యవాదాలు తెలిపే క్రమంలో కొన్ని రాజకీయ వ్యాఖ్యలు దళిత బంధు తో పాటు ఇతర వాక్యాలు వంటివి రావడం నూతన కమిటీ సభ్యులు అట్టి ప్రకటనకు సంబందించి మాకు గాని మా యూత్ కు గాని ఎలాంటి రాజకీయాలకు సంబంధం లేదు అని తెలియచేస్తూ భవిష్యత్ లో కూడా రాజకీయాలకు సమందించినవి పునరావుత్తం కాకుండా చూసుకుంటామని యూత్ సభ్యులను ప్రతి ఒక్కరినీ పోతామని తమ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు పత్రిక ప్రకటన ద్వారా మంగళవారం దళిత యూత్ అసోసియేషన్ నూతన కమిటీ తెలిపింది.
ఈ కార్యక్రమంలో దళిత యూత్ అధ్యక్షులు కందుకూరి ప్రశాంత్, దళిత యూత్ ఉపాధ్యక్షులు దాసరి రామక్రిష్ణ, ప్రధాన కార్యదర్శి గడ్డం సాయి రామ్, కోశాధికారి చిప్పలపల్లి యాదగిరి లతోపాటు యూత్ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.