నల్లకుంటను సందర్శించిన కేంద్ర పీసీబీ అధికారులు
గుమ్మడిదల: దోమడుగు గ్రామ పరిధిలోని నల్లకుంటను కేంద్ర పీసీబీ అధికారులు డాక్టర్ జనార్థన్, మహిమలు సందర్శించారు. కాలుష్యం బారిన పడిన నల్లకుంట నుంచి మట్టి, నీటి నమూనాలను సేకరించారు. పరీక్షానంతరం కాలుష్య పరిమాణాలను వెల్లడిస్తామని తెలిపారు.