నీట మునిగిన ధరమ్ పూర్ బస్టాండు..

  • 0
    Share

హిమాచల్ ప్రదేశ్ : రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ధరమ్ పూర్ బస్టాండు వరదనీరు పోటెత్తింది. దీనితో నాలుగు బస్సులు నీట మునిగిపోయాయి. ప్రస్తుతం అక్కడ ఆరుగురు ప్రయాణీకులు చిక్కుకున్నట్లు సమాచారం. అదే గ్రామంలో రెండు ఇళ్లు కూలిపోయినట్లు తెలుస్తోంది.