నెస్ట్లే ఇండియా కంపెనీకి ఊరట….
హైదరాబాద్ : నెస్ట్లే ఇండియా కంపెనీకి ఊరట లభించింది. నెస్ట్లే మ్యాగీపై విధించిన నిషేదం సరైంది కాదని… ఈ విషయంలో సహజ న్యాయసూత్రాలు పాటించలేదని… బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. మ్యాగీ శాంపిల్స్ను పరీక్షించిన లాబొరేటరీలపై సందేహాలు వ్యక్తం చేసిన కోర్టు… గుర్తింపు పొందిన ల్యాబొరేటరీల్లో మరోసారి టెస్టింగ్స్ నిర్వహించాలని ఆదేశించిం