నేటి నుండి రాష్ట్రపతి భవన్ లో ఇన్ రెసిడెన్స్

ఢిల్లీ : నేటి నుండి రాష్ట్రపతి భవన్ లో ఇన్ రెసిడెన్స్ కార్యక్రమం జరుగనుంది. ఇందులో కేంద్ర విశ్వవిద్యాలయాల అధ్యాపకులు, కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు.