నేడు ఉద్యోగుల విభజనపై కమల్ నాథన్ కమిటీ భేటీ..

ఢిల్లీ : నేడు ఉద్యోగుల విభజనపై కమల్ నాథన్ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ సీఎస్ లు హాజరు కానున్నారు. 16 శాఖల ఉద్యోగుల విభజనపై చర్చ జరగనుంది.